CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 21లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా.. 93.12శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గినట్లు బోర్డు తెలిపింది. 99.91శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం తొలి స్థానంలో నిలవగా.. 99.18శాతంతో బెంగళూరు రెండు, 99.14శాతం ఉత్తీర్ణతతో చెన్నై మూడో స్థానంలో నిలిచాయని వెల్లడించింది.. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంది. ఈ ఫలితాలను చూడడానికి cbseresults.nic.in క్లిక్ చేయండి. కాగా CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్