స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా, దేశ పశ్చిమ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్సీబీ.. రెండు టీంలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో.. 2,500 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తో పాటు నౌకలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో 2,500 కిలోల డ్రగ్స్ స్వాధీనం
0
342
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


