అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో జూ పార్కులు అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్న పవన్..కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు పవన్కల్యాణ్ చర్చలు జరిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలి – పవన్
0
467
Latest Articles
బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని.. ఆఫీసులకు నిప్పుపెట్టాలని మాట్లాడిన బాల్క సుమన్.. సింగరేణి కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చారని...
- Advertisement -
- Advertisement -


