తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల..వరంగల్, హన్మకొండ, పెద్దపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోనూ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్స్ ఉంది. 8 జిల్లాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఎల్లో అలర్ట్
0
1
Latest Articles
మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్ రాసిన గుజరాత్కు చెందిన వ్యక్తి
గుజరాత్లోని గాంధీనగర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్ మీద రాసి ఉన్న మెసేజ్ని...
- Advertisement -
- Advertisement -


