తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల..వరంగల్, హన్మకొండ, పెద్దపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోనూ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్స్ ఉంది. 8 జిల్లాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఎల్లో అలర్ట్
0
14
Latest Articles
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీల నిర్ణయం
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు NDAకు మద్దతిస్తామని లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. స్పీకర్ ఓం...
- Advertisement -
- Advertisement -


