తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ఆసిఫాబాద్లో పర్యటించి.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతారు. జూన్ 3న కోహెడకి వెళ్లి.. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం సొంత జిల్లా పాలమూరులో పర్యటించనున్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలించి.. నార్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
0
16
Next article
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


