కడప జిల్లా పులివెందులలో జగన్ సతీమణి భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతు న్నారు. పులివెందులలో జగన్ను, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు భారతి.
కడప జిల్లాలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
0
192
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


