26.2 C
Hyderabad
Saturday, May 18, 2024
spot_img

కడప జిల్లాలో వైఎస్‌ భారతి ఎన్నికల ప్రచారం

కడప జిల్లా పులివెందులలో జగన్ సతీమణి భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతు న్నారు. పులివెందులలో జగన్‌ను, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు భారతి.

Latest Articles

కుక్కునూరులో విజృంభించిన అతిసార వ్యాధి

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అతిసార వ్యాధి విజృంభించింది. ఆదివాసీ గుంపుల్లో అడవి బిడ్డలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. రోజురోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోది. రెండు రోజుల వ్యవధిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్