కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. మార్పు కోసం రైతులు ఓటు వేశారన్నారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని అన్నారు. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్లతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని చెప్పారు. ఇది నంబర్ కాదని.. రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమన్నారు. అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలుపంచుకోవడానికి… ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం – రేవంత్ రెడ్డి
0
152
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


