దసరా పండగ సందర్భంగా..బస్టాండ్లలో రద్దీ పెరుగుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు సిటీ శివారు ప్రాంతాల బస్టాండ్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతున్నామని ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ తర్వాత మొదటి సారి దసరా పండుగ జరుగుతుందని అందుకు అనుగుణంగానే ప్రత్యేక బస్సులను వేశామని అన్నారు ఎండి సజ్జనార్.
గతేడాది కంటే దసరాకు ఎక్కువ బస్సులను నడుపుతున్నాం – ఎండీ సజ్జనార్
0
188
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


