దసరా పండగ సందర్భంగా..బస్టాండ్లలో రద్దీ పెరుగుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు సిటీ శివారు ప్రాంతాల బస్టాండ్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతున్నామని ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ తర్వాత మొదటి సారి దసరా పండుగ జరుగుతుందని అందుకు అనుగుణంగానే ప్రత్యేక బస్సులను వేశామని అన్నారు ఎండి సజ్జనార్.
గతేడాది కంటే దసరాకు ఎక్కువ బస్సులను నడుపుతున్నాం – ఎండీ సజ్జనార్
0
174
Previous article
Next article
Latest Articles
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
- Advertisement -
- Advertisement -


