స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరులో విషాదం నెలకొంది. పెన్నానది సమీపంలో పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు మృతి చెందారు. పెన్నానది రివిట్మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోయారు. పిల్లలను రక్షించేందుకు గుంతలోకి తల్లులు దూకారు. ఈ క్రమంలో పిల్లల్ని కాపాడారు. వారి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
పిల్లలను రక్షించబోయి మృతి చెందిన ఇద్దరు తల్లులు
0
293
Previous article
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


