తెలంగాణలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీల నేతల మధ్య ఘర్షణ తలెత్తి కొట్లాటలకు దిగుతు న్నారు. రాళ్లు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ లోని చింతకుంట గ్రామంలో బీఆర్ఎ స్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నేతలు కొట్టుకు న్నారు. దీంతో బీజేపీ నేత మల్లేష్కు తీవ్ర గాయాలయ్యా యి. దీంతో హుటాహుటిన స్థానిక కోరుట్ల హాస్పిటల్కు తరలించారు.
తెలంగాణలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
0
202
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


