స్వతంత్ర, వెబ్ డెస్క్: వారాంతం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118.57 పాయింట్లు లాభపడి 62,547.11 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.35 పాయింట్ల లాభంతో 18,534.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.30గా ఉంది. భారతీ ఎయిర్టెల్, మారుతీ, టాటా స్టీల్, టైటాన్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. హెచ్సీఎల్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
లాభాలతో ముగింపు పలికిన స్టాక్ మార్కెట్లు
0
278
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


