యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. తండ్రి కూతురుపై వివాదాస్పద చర్చ కేసులో నిన్న బెంగళూరులో ప్రణీత్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై 4సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో విచారించి కోర్టులో హాజరుపర్చారు. ప్రణీత్తో పాటు లైవ్ చాటింగ్ చేసిన డల్లాస్ నాగేశ్వర్రావు, బుర్రా యువరాజ్, సాయిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సైబర్క్రైమ్ పోలీసుల అదుపులో యూట్యూబర్ ప్రణీత్ ఉన్నాడు.
నాంపల్లి కోర్టులో ప్రణీత్ హనుమంతును హాజరుపర్చిన పోలీసులు
0
264
Previous article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


