వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా 2.84, అటు డీజిల్ పై 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తికాగానే, బాదుడు చేసిందని మోదీ సర్కార్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
0
28
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


