చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసి బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సు లను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్రెడ్డి
0
315
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


