చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసి బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సు లను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్రెడ్డి
0
324
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


