స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీ పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.
‘బీజేపీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే’
0
535
Previous article
Latest Articles
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -
- Advertisement -


