స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీ పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.
‘బీజేపీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే’
0
570
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


