స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రాలో విషాదం నెలకొంది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: భారీ పేలుడు… ఏడుగురు మృతి
0
288
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


