స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రాలో విషాదం నెలకొంది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: భారీ పేలుడు… ఏడుగురు మృతి
0
302
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


