37.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి దృశ్యాలు విడుదల

స్వతంత్ర, వెబ్ డెస్క్: లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఈ ఏడాది మార్చి 19న జరిగిన దాడి దృశ్యాలు ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ వెబ్‌సైట్‌ ( https://nia.gov.in/video-gallery.htm ) లో సీసీటీవీ ఫుటేజిని అధికారులు అప్‌లోడ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆ సీసీటీవీ ఫుటేజిని చూసి ఎవరినైనా గుర్తుపడితే తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గుర్తుపట్టినవారు +917290009373 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా చెప్పాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్