ఏపీలో జులై 1న ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎల్లుండి పెనమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఎల్లుండి ఒక్కరోజే 4వేల 399 కోట్లు 65లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు పంపిణీ జరగనుంది.
ఏపీలో జులై 1న ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ
0
210
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


