లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట దొరికింది. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే, ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్కు షరతు విధించిన సుప్రీంకోర్టు.
తిహార్ జైలు నుంచి విడుదల కానున్న ఢిల్లీ సీఎం
0
273
Previous article
Next article
Latest Articles
విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో తండ్రీ కూతురు మృతి
మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి విద్యుత్ షాక్ తగిలి తండ్రీకూతురు మృతి చెందారు. తండ్రి సందీప్, కూతురు రితికలు విద్యుత్...
- Advertisement -
- Advertisement -


