31.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

ఏలేరు వరద ఉధృతితో ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆయన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదిన్నరకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడినుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు జగన్‌. అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళ్తారు. వరద బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం పిఠాపురం నుంచి తాడేపల్లి తిరుగుపయనమవుతారు జగన్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్