రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం. పాఠశాలలో సౌకర్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది. స్కూల్లో డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్లో అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వీటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
విద్యార్థులతో రేవంత్ బ్రేక్ఫాస్ట్
0
39
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


