తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం కలకలం రేపింది. నకిలి టిక్కెట్లతో తిరుపతికి చెందిన దళారి వేణు అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఇతను హైదరాబాద్ కి చెందిన భక్తుల వద్ద 7 సుప్రభాత సేవా టిక్కెట్లకు రూ.30 వేలు వసూలు చేశారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే తనిఖీ చేసే క్రమంలో టిక్కెట్లన్నీ నకిలీవని గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి దళారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.

Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్