తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం కలకలం రేపింది. నకిలి టిక్కెట్లతో తిరుపతికి చెందిన దళారి వేణు అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఇతను హైదరాబాద్ కి చెందిన భక్తుల వద్ద 7 సుప్రభాత సేవా టిక్కెట్లకు రూ.30 వేలు వసూలు చేశారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే తనిఖీ చేసే క్రమంలో టిక్కెట్లన్నీ నకిలీవని గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి దళారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.

Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్