తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం కలకలం రేపింది. నకిలి టిక్కెట్లతో తిరుపతికి చెందిన దళారి వేణు అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఇతను హైదరాబాద్ కి చెందిన భక్తుల వద్ద 7 సుప్రభాత సేవా టిక్కెట్లకు రూ.30 వేలు వసూలు చేశారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే తనిఖీ చేసే క్రమంలో టిక్కెట్లన్నీ నకిలీవని గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి దళారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.

Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్