విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Vijayawada |విజయవాడలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు శశిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ ను బెజవాడకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రైమ్ కేసులో శశిని ఏ4 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శశి అరెస్ట్ తో కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకి చేరింది. శశి ఇచ్చిన వివరాలతో బెంగుళూరులో ఒక పోలీస్ టీం మకాం వేసి విచారణ సాగిస్తుంది. ఈ కేసులో మరో నిందితుడు శేషు కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Read Also: హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్