విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Vijayawada |విజయవాడలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు శశిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ ను బెజవాడకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రైమ్ కేసులో శశిని ఏ4 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శశి అరెస్ట్ తో కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకి చేరింది. శశి ఇచ్చిన వివరాలతో బెంగుళూరులో ఒక పోలీస్ టీం మకాం వేసి విచారణ సాగిస్తుంది. ఈ కేసులో మరో నిందితుడు శేషు కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Read Also: హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్