కొమురం భీం జిల్లా జైనూరు మండలంలో చిన్నపాటి గొడవ ఘర్షణకు దారి తీసింది. వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులకు ద్విచక్ర వాహనం తాకడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేయడంతో పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ సదయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వడ్డెర కాలనీలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఘర్షణలో ఇద్దరు ఆదివాసి యువకులకు తీవ్ర గాయాలు కావడంతో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకున దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలో ఇరు వర్గాల ఘర్షణ
0
248
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


