బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ ఆయన వ్యాఖ్యు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాల్క సుమన్పై సిటీ పోలీసులు కేసు నమోదు
0
17
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


