32.3 C
Hyderabad
Thursday, May 15, 2025
spot_img

వైఎస్, కేసీఆర్‌లను ప్రశంసించిన చంద్రబాబు

హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో దివంగత వైఎస్సార్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చంద్రబాబు ప్రశంసించారు. ఉమ్మడి ఏపీకి తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని.. తన తర్వాత సీఎంలు అయిన వైఎస్, కేసీఆర్ కూడా ఆ అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన వారికి అభినందనలు చెబుతున్నానని తెలిపారు. అలాగే ఏపీలోనూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని.. తన తర్వాత వచ్చిన జగన్ మాత్రం డెవలెప్ చేయకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్