32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

గూగుల్ కు దిమ్మతిరిగే షాక్.. రూ.1,337కోట్ల జరిమానా చెల్లించాల్సిందే

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్ కు భారీ షాక్ తగిలింది. 30రోజుల్లోగా రూ.1,337.76కోట్ల జరిమానాను చెల్లించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) విధించిన జరిమానాను NCLAT సమర్ధించింది. కాగా గతేడాది అక్టోబర్‌ 20న గూగుల్ కు CCI జరిమానా విధించగా.. NCLATను గూగుల్ ఆశ్రయించింది. తాజాగా గూగుల్ విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన NCLAT ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా అనైతిక వ్యాపార విధానాలను మార్చుకోవాలని సూచించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్