YS Sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. ఈమేరకు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు… షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని షరతు విధించింది. కాగా, సోమవారం పోలీసులపై షర్మిల చేయిచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.
బ్రేకింగ్: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
0
300
Previous article
Next article
Latest Articles
భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీకి అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం...
- Advertisement -
- Advertisement -


