YS Sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. ఈమేరకు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు… షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని షరతు విధించింది. కాగా, సోమవారం పోలీసులపై షర్మిల చేయిచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.
బ్రేకింగ్: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
0
315
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


