20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

ఏపీ హేట్స్ జగన్.. పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ

స్వతంత్ర వెబ్ డెస్క్: నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని టిడిపి హెచ్చరించింది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హేట్స్ జగన్ అనే పుస్తకాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు మరియు ఇతర నేతలు విడుదల చేశారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీల భారమే రూపాలు 64 వేల కోట్లని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్ లక్ష కోట్ల కమిషన్ కొట్టేసిందని దుయ్యబట్టారు తన దోపిడీని ఎదుటి వారికి అంత గట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజాం అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్