అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీ పోలీసుల దండయాత్ర అని తప్పుడు ప్రచారం చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. అసలేం జరిగిందనేదానిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి.
‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్
0
418
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


