Bhadradri Kothagudem |ఇద్దరు అమ్మాయిలను పెళ్లిచేసుకున్న యువకుడు

Bhadradri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. వరుడు స్వగృహమైన చర్ల మండలం ఎర్రబొరులో వీరి వివాహం జరిగింది. ముహూర్తం ప్రకారం నేడు ఉదయం 7.30 కు వివాహం అమ్మాయిలిద్దరితో వివాహంజరిపించారు పెద్దలు. అయితే పెళ్లి శుభలేఖ వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వరుడు సత్తిబాబు.. వధువులు స్వప్న కుమారి, సునీత ఇద్దరి మెడలో తాళి కట్టి పెళ్లిచేసుకున్నాడు.

Read Also: నేడు మధ్యాహం 1 గంటకు కవిత మీడియా సమావేశం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌, ఎస్పీకి అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్