ఖమ్మం జిల్లాలో 5 రోజుల క్రితం కిడ్నాప్ అయిన పసి బాలుడి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. సత్తుపల్లి గుడిపాడులో అర్థరాత్రి తల్లి పక్కలో నుంచి అదృశ్యమయ్యాడు దేవాన్ష్. అయితే, 5 రోజులయినా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవ డంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది బాలుడి తల్లి. ఎలాగైన తన బిడ్డను వెతికి తీసుకురావాలని పోలీసులకు మొరపెట్టుకుంటోంది. అయితే, రెండు బృందాలుగా బాలుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే దేవాన్ష్ ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు సత్తుపల్లి సీఐ కిరణ్.
ఖమ్మం జిల్లాలో 5 రోజుల క్రితం పసి బాలుడు కిడ్నాప్
0
322
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


