ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.ఈ కేసులో ఆమెనే నిందితురాలిగా చేర్చింది. దీంతో కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎస్ఆర్, విద్యాసాగర్ను జైలుకు పంపడం. కక్ష సాధింపుకు ముగ్గురు ఐపీఎస్లు బలవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
0
20
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


