ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫణికుమార్ బీజేపీలో చేరారు. ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్రావు… రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. సీఎం రేవంత్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని.. సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందని.. అందుకే విచారించాలని కిషన్ రెడ్డి లేఖ రాశారని వివరించారు. సింగరేణి స్కాంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్- రామచందర్ రావు
0
10
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


