మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత
0
8
Previous article
Next article
Latest Articles
అబుదాబిలో నీట్ పరీక్షా కేంద్రం కేటాయింపు..అతడి లాగిన్ ద్వారానే ఎంపికైందని ఎన్టీఏ స్పష్టం
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్కు సంబంధించి నాగ్పూర్కు చెందిన అభ్యర్థికి అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA శనివారం వివరణ ఇచ్చింది. తమ రికార్డుల ప్రకారం, నాగ్పూర్...
- Advertisement -
- Advertisement -


