బాపట్ల జిల్లాలో బంగారం చోరీ కలకలం రేపింది. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో నల్లమడ వాగు రైల్వే వంతెన వద్ద దొంగతనం జరిగింది. ఎస్ 3, ఎస్ 6 బోగీల్లో నిద్ర పోతున్న ఇద్దరు మహిళల వద్ద నుంచి ఏడు సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. రైలు చైన్ లాగి పొలాల్లో నుంచి దొంగలు పరారయ్యారు. మొత్తంగా ఆరుగురు దొంగలు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాపట్ల జిల్లా సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో బంగారం చోరీ
0
23
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


