బాపట్ల జిల్లాలో బంగారం చోరీ కలకలం రేపింది. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో నల్లమడ వాగు రైల్వే వంతెన వద్ద దొంగతనం జరిగింది. ఎస్ 3, ఎస్ 6 బోగీల్లో నిద్ర పోతున్న ఇద్దరు మహిళల వద్ద నుంచి ఏడు సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. రైలు చైన్ లాగి పొలాల్లో నుంచి దొంగలు పరారయ్యారు. మొత్తంగా ఆరుగురు దొంగలు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాపట్ల జిల్లా సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో బంగారం చోరీ
0
14
Next article
Latest Articles
SIRపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం -రామచందర్ రావు
SIRపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఓటర్ల సమగ్ర సవరణ జరిగిందని చెప్పారు. ఓటర్ల సవరణ చేయడం ఇది తొలిసారి...
- Advertisement -
- Advertisement -


