బాపట్ల జిల్లాలో బంగారం చోరీ కలకలం రేపింది. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో నల్లమడ వాగు రైల్వే వంతెన వద్ద దొంగతనం జరిగింది. ఎస్ 3, ఎస్ 6 బోగీల్లో నిద్ర పోతున్న ఇద్దరు మహిళల వద్ద నుంచి ఏడు సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. రైలు చైన్ లాగి పొలాల్లో నుంచి దొంగలు పరారయ్యారు. మొత్తంగా ఆరుగురు దొంగలు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాపట్ల జిల్లా సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో బంగారం చోరీ
0
41
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


