టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక… విద్యార్థుల ప్లాట్ఫామ్కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్తో పేపర్ లీక్ మాఫియా ఆగదని..టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ను కూడా బ్యాన్ చేస్తారా?అని ప్రశ్నించారు. విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదని హితవు పలికారు. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం
0
41
Latest Articles
పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ...
- Advertisement -
- Advertisement -


