గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మొబ్బహేరా వహోరా.. తన భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియాను పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులను కలిసి తిరిగి తండ్రీకూతుళ్లు లండన్ వెళ్తుంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన అనంతరం లండన్లో ఉన్న మొబ్బషేరా కుంగిపోయింది. ప్రమాదం తర్వాత ఒంటరిగా ఉండలేక స్వస్థలమైన మహారాష్ట్రలోని తారాపూర్కు తిరిగి వచ్చేసింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారు. అనంతరం ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలో.. భర్త, కూతురిని కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.
ఎయిరిండియా ప్రమాదం… తండ్రి, అక్క గురించి ఆ శిశువుకు ఎప్పటికీ తెలియదు
0
27
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


