గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మొబ్బహేరా వహోరా.. తన భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియాను పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులను కలిసి తిరిగి తండ్రీకూతుళ్లు లండన్ వెళ్తుంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన అనంతరం లండన్లో ఉన్న మొబ్బషేరా కుంగిపోయింది. ప్రమాదం తర్వాత ఒంటరిగా ఉండలేక స్వస్థలమైన మహారాష్ట్రలోని తారాపూర్కు తిరిగి వచ్చేసింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారు. అనంతరం ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలో.. భర్త, కూతురిని కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.
ఎయిరిండియా ప్రమాదం… తండ్రి, అక్క గురించి ఆ శిశువుకు ఎప్పటికీ తెలియదు
0
15
Previous article
Next article
Latest Articles
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిటర్నింగ్ ఆపీసర్ ఆర్డర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఒకసారి...
- Advertisement -
- Advertisement -


