వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొడాలి నాని పాదయాత్ర
0
9
Latest Articles
తిరుపతి వేదికగా వైసీపీకి చంద్రబాబు సవాల్
తిరుపతి వేదికగా వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఐదేళ్లలో వైసీపీ పాలనపై... రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే...
- Advertisement -
- Advertisement -


