వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొడాలి నాని పాదయాత్ర
0
40
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


