విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్బబుల్ ఏర్పడి విస్పోటనం సంభవించినట్లు గుర్తించారు. నాసిరకం రసాయనాలతోనే ముప్పు జరిగినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ.. ముగ్గురు సెయిల్ సీనియర్ అధికారులను విచారించింది. 15 రోజుల్లో కేంద్రానికి స్టీల్ప్లాంట్ ప్రమాదంపై నివేదిక ఇవ్వనుంది కమిటీ.
ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం.. త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక
0
22
Latest Articles
ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?
ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
- Advertisement -
- Advertisement -


