అమీర్‌పేట్ మైత్రివనం సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు

హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. పలు వాణిజ్య, కార్యాలయ, బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించింది. భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశంపై తనిఖీ నిర్వహించింది. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫైర్ అలారమ్‌లు, స్ప్రింక్లర్ వ్యవస్థలను పరిశీలించింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను పరిశీలించింది. అగ్నిమాపక పరికరాల నిర్వహణ, పనితీరుపై తనిఖీలు చేశారు అధికారులు. ఫైర్ NOC నిబంధనల అమలుపై అధికారులు దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వనున్నారు. అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి.

Latest Articles

ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?

ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్