ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో దారుణం జరిగింది. ఎకుల సుధాకర్ తన ముగ్గురు పిల్లలను చంపేసి.. ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తన కుమార్తెలు గోచిత , పూజిత, లోకిత శ్రీకి విషమిచ్చాడు. ముగ్గురూ చనిపోయిన తర్వాత గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం…ముగ్గురు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య
0
10
Latest Articles
రూటు మార్చిన క్రేజీ బ్యూటీ..
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినా.. ఊహించని విధంగా మళ్లీ స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ ఊహించని క్రేజీ ఆఫర్స్ వస్తుంటాయి....
- Advertisement -
- Advertisement -


