తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మణికొండ మల్కమ్ చెరువు దగ్గరలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు.కొత్త ఆఫీసును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొనబోతున్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న జనసేన
0
50
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


