ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్కు చుక్కెదురైంది. బ్యాన్పై టెలిగ్రామ్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్పై కేంద్రం బ్యాన్ విధించింది. నీట్ రీఎగ్జామ్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్పై బ్యాన్ విధించినట్టు స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది టెలిగ్రామ్. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. పరీక్ష కోసం నిషేధం విధించడం తప్పేమీ కాదని హైకోర్టు తెలిపింది. ఈనెల 22 వరకు టెలిగ్రామ్పై నిషేధం కొనసాగనుంది.
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్కు చుక్కెదురు.. బ్యాన్పై టెలిగ్రామ్ పిటిషన్ కొట్టివేత
0
39
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


