ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలం చుట్టూ కంచె వేసిన హైడ్రా

​సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలంలో హైడ్రా చర్యలు చేపట్టింది. ఐలా స్థలానికి చుట్టూ కంచె వేస్తున్నారు హైడ్రా అధికారులు. ఐలా స్థలంలో ప్రహరీ గోడ, కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం చుట్టూ కంచె వేస్తున్నారు. నిన్న ఉదయమే ఈ స్థలంలో నిర్మిస్తున్న గుడిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ​ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మరుసటి రోజే ఆలయ నిర్మాణాన్ని నిలిపివేసింది హైడ్రా.

Latest Articles

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సినీ హీరో అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట కేసులో ఏ11గా ఉన్నారు అల్లు అర్జున్‌. ఆయనతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్