తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు. మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తీర్మానం చేశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. మేకదాటు డ్యాం నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
0
5
Latest Articles
రేవంత్పై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఉన్న విలువలు కూడా రేవంత్ రెడ్డికి లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు...
- Advertisement -
- Advertisement -


