తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు. మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తీర్మానం చేశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. మేకదాటు డ్యాం నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
0
29
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


