తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు. మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తీర్మానం చేశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. మేకదాటు డ్యాం నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
0
30
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


